ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అన్నదానం, పూజలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు..
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 2 WhatsApp Image 2023 09 23 at 1.22.09 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-23-at-1.22.09-PM-1024x683.jpeg)