మార్కాపురం లో సిఎం జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన పెద్దిరెడ్డి

Spread the love

సాక్షిత : ప్రకాశం జిల్లా, మార్కాపురంలోని ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో 2 వ విడత ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ని స్థానిక బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, గాడ్ మెమొంటో అందజేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page