ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు//

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లూరి కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి మొగల్ కాలేషా బేగ్, జిల్లా కార్యదర్శి కేసన శేషమ్మ, కొల్లూరి శ్రీనివాసరావు, పి.మురళి, బుడే, పి.శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page