ఉమ్మడి గుంటూరు జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు

చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముద్దుల రాధాకృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేఅభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.చిలకలూరిపేట:మద్దుల రాధా కృష్ణ,పెదకూరపాడు:పామిడి నాగేశ్వరరావు తాడికొండ: చిలకా విజయ్ కుమార్,పొన్నూరు: జక్కా రవీంద్రనాథ్,వేమూరు:బురగ సుబ్బారావు, ప్రత్తిపాడు: వినయ కుమార్, గుంటూరు ఈస్ట్: షేక్ మస్తాన్ వలి,…

శామీర్ పెట్ సి ఎం ఆర్ కన్వెన్షన్ హాల్ లో మేడ్చల్ నియోజక వర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

శామీర్ పెట్ సి ఎం ఆర్ కన్వెన్షన్ హాల్ లో మేడ్చల్ నియోజక వర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న కేటీఆర్, మల్లారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ఎం ఎల్ సి శంబిపూర్ రాజు,మరియు కార్యకర్తలు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్…

నిజామాబాద్‌లో భారీగా బంగారం, నగదు సీజ్

నిజామాబాద్ నగరంలో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. ఓ వ్యక్తి నుంచి రూ.34.89 లక్షల సొత్తు ఒకటో టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటో టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయ్ బాబు ఆధ్వర్యంలో రాత్రి తనిఖీలు జరిపారు. నాందేవ్ వాడకు…

ధర్మరావుపేటలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం మండలం, భూపాలపల్లి నియోజకవర్గం:భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. కాగా, ఇట్టి వేడుకకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…

ఈ నెల 6న ఆయన చేరికకు ముహూర్తం ఖరారైందంటూ ఆయన ముఖ్య అనుచరుల ద్వారా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన మహబూబాబాద్‌ లోక్‌సభ పరిధిలోని కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. అయితే.. ఈ సమావేశానికి భద్రాద్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఈ నెల 6న ఆయన చేరికకు ముహూర్తం…

భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: ఆర్మీ కమాండర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా భారత సాయుధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు.

ఆర్థిక ఇబ్బందులకు కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిందించింది

ఆర్థిక ఇబ్బందులకు కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిందించింది మరియు మరింత డబ్బు అప్పుగా తీసుకునేందుకు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేంద్రం రూ. 13,608 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించడంతో రాష్ట్రానికి ఇప్పటికే గణనీయమైన ఉపశమనం…

జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌

జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సునీతా కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో సంభాషించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీతతో ఆప్‌ ఎమ్మెల్యేల భేటీ.

అన్నదాత కు అండగా బిఆర్ఎస్ ఉధ్యమ బాట

అన్నదాత కు అండగా బిఆర్ఎస్ ఉధ్యమ బాట ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లకు బిఆర్ఎస్ శ్రేణుల వినతి పత్రాలు రైతులకు 25 వేల నష్టపరిహారం, రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ సాక్షిత సూర్యాపేట పాలకుల నిర్లక్ష్యం తోనిండా మునిగిన అన్నదాతలకు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE