జపాన్ లో భారీ భూకంపం ..
జపాన్ : ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. కాగా పొరుగు దేశం తైవాన్ లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన 24 గంటల వ్యవధిలోనే ఈ భూకంపం వచ్చింది. ఈస్ట్ కోస్ట్…
జపాన్ : ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. కాగా పొరుగు దేశం తైవాన్ లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన 24 గంటల వ్యవధిలోనే ఈ భూకంపం వచ్చింది. ఈస్ట్ కోస్ట్…
ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్ లకు నిరసనగా నేడు ఏజెన్సీ లో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పోలీస్ బృందాలు ఏజెన్సీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గత రాత్రి నుంచి…
ఆల్ ఇండియా సర్వీసెస్ ర్యాంకుల్లో మొదటి మూడు స్థానాలను మహిళలే సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల్లో వరుసగా మొదటి స్థానంలో ఇషితా కిషోర్, రెండవ స్థానంలో గరిమా లోహియా, మూడవ స్థానంలో ఉమ హారతి నిలిచారు.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని కలిసి శుభకార్యాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.
132-జీడిమెట్ల డివిజన్ బ్యాంక్ కాలనీలోని శ్రీ సాయి సహిత హనుమాన్, శివలింగ దేవాలయంలో నిర్వహించిన సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద , బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
ప్రేయర్ పవర్ చర్చ్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద , ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. సాక్షిత : 125 – గాజులరామారం డివిజన్ చంద్రగిరి నగర్ లో పాస్టర్ జాకబ్స్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రేయర్ పవర్…
పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ కు మద్దతుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లకు సంబంధించి బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుల అధ్వర్యంలో సీతాఫల్ మండి డివిజన్ టి.ఆర్.టి క్వాటర్స్…
NSUI రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ – NSUI యూనిట్ విద్యార్థులు . ఉగాది వేడుకలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి రావాలని సీఎం ని ఆహ్వానించిన NSUI…
కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పలు కొత్త జంటలను ఆశీర్వదించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకు నాయకన్ గూడెం టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నాయక న్ గూడెంలో లిక్కి వెంకటేశ్వర్లు కుమారుడు…
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కొణిజర్ల మండలం తీగల బంజర, ఏన్కూర్ మండలం జన్నారం క్రాస్ రోడ్ లో జరిగిన వివాహ…