• ఆగస్ట్ 27, 2022
  • 0 Comments
కుప్పం పర్యటనలో నేను సైతం తోడుగా అంటూ చినుకుల వర్షంలో చంద్రబాబుకు గొడుగు పట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

కుప్పం పర్యటనలో నేను సైతం తోడుగా అంటూ చినుకుల వర్షంలో చంద్రబాబుకు గొడుగు పట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ -చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన కుప్పం నియోజకవర్గ ప్రజలు ధ్వంసం చేసినా పేదల ఆకలి తీరుస్తున్న చంద్రబాబు…

  • ఆగస్ట్ 27, 2022
  • 0 Comments
అన్ని స్థానాలు గెలుస్తాం..

అన్ని స్థానాలు గెలుస్తాం.. విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి …….. సాక్షిత, తిరుపతి బ్యూరో:చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అన్ని స్థానాల్లో గెలుస్తాం అని, వైసీపీలో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి నివాసంలో…

  • ఆగస్ట్ 27, 2022
  • 0 Comments
అక్టోబర్ నాటికి ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి – వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్

అక్టోబర్ నాటికి ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి – వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ … సాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతి జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు 1303 మంజూరు అయ్యాయని, నిర్మాణాలు వివిధ దశల్లో వున్నాయని రానున్న అక్టోబర్…

  • ఆగస్ట్ 27, 2022
  • 0 Comments
ఎమ్మెల్యే చెవిరెడ్డికి..ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం

“ ఎమ్మెల్యే చెవిరెడ్డికి.. “ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం అవార్డ్ అందజేసిన సంస్థ ప్రతినిధులు ……. సాక్షిత, తిరుపతి బ్యూరో: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రతిష్టాత్మక “ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం లభించింది.…

  • ఆగస్ట్ 27, 2022
  • 0 Comments
అల్లా పూర్ సర్పంచ్ శ్రీమతి నందిని యాదయ్యగౌడ్ హై కోర్టు తీర్పుతో మళ్ళీ సర్పంచు గా కొనసాగింపు

అల్లా పూర్ సర్పంచ్ శ్రీమతి నందిని యాదయ్యగౌడ్ హై కోర్టు తీర్పుతో మళ్ళీ సర్పంచు గా కొనసాగింపు తాండూర్ సాక్షిత : తాండూర్ మండలంపరిధి లోని, అల్లాపూర్ గ్రామపంచాయతి నిధులు దుర్వినియోగ అభియోగం పైన, శ్రీమతి నందిని యాదయ్య గౌడ్ సర్పంచ్…

  • ఆగస్ట్ 27, 2022
  • 0 Comments
దాములూరులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.8.91 కోట్లు

దాములూరులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.8.91 కోట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాదు వెల్లడి ఇబ్రహీంపట్నం దాములూరు సచివాలయం పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం రూ.8.91,13,600లు ఖర్చు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు వెల్లడించారు. దాములూరు…

Other Story

You cannot copy content of this page