• ఆగస్ట్ 8, 2022
  • 0 Comments
అట్టహాసంగా వజ్రోత్సవ వేడుకలు….

అట్టహాసంగా వజ్రోత్సవ వేడుకలు…. ▪️ జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హెచ్‌ఐసీసీలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి…

  • ఆగస్ట్ 8, 2022
  • 0 Comments
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో సివరేజ్ లైన్ పొంగి పొర్లుతున్నదని కాలనీ వారి విజ్ఞప్తి

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో సివరేజ్ లైన్ పొంగి పొర్లుతున్నదని కాలనీ వారి విజ్ఞప్తి మేరకు, జలమండలి మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా…

  • ఆగస్ట్ 8, 2022
  • 0 Comments
పట్టించుకోని అధికారులు

పట్టించుకోని అధికారులు జమ్మికుంట పట్టణ నడిబొడ్డున కేరళ స్కూల్ ముందు గత నెలరోజుల క్రితం మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయిన తరువాత సంబంధిత అధికారులు పైప్ లైన్ జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపి కొత్త పైప్ అమర్చిన అనంతరం గుంతను…

  • ఆగస్ట్ 8, 2022
  • 0 Comments
కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పంప్ ఆపరేటర్ పెంబర్తి మల్లయ్య.

సాక్షిత దినపత్రిక…………. హనుమకొండ జిల్లా. శాయంపేట. మండలంలోని. కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పంప్ ఆపరేటర్ పెంబర్తి మల్లయ్య. అనారోగ్యంతో ఎంజీఎం దావకానలో చికిత్స పొందుతున్న తరుణంలో వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా వెళ్లి అడిగి తెలుసుకున్న వరంగల్ జడ్పీ…

  • ఆగస్ట్ 8, 2022
  • 0 Comments
చేనేత దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని చేనేత సంగం

సాక్షిత దినపత్రిక…….. హనుమకొండ జిల్లా… శాయంపేట.మండలంలోని చేనేత దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని చేనేత సంఘాన్ని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భూపాలపల్లి ఇంచార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి గారు పర్యటించడం జరిగింది వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది…

Other Story

You cannot copy content of this page