సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డిటెక్టివ్ సీఐ నాగరాజు

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డిటెక్టివ్ సీఐ నాగరాజు

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని డిటెక్టివ్ సీఐ నాగరాజు అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి గణేష్ నగర్ కాలనీలో నక్షత్ర యూత్ అసోసియేషన్ సభ్యులతో డిఐ సమావేశం నిర్వహించారు. డిఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్ కు…
మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ

మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ

మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో దిగనున్న వైఎస్ షర్మిల? ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ప్రతిష్టాపనతో తొలిఘట్టం..

ప్రతిష్టాపనతో తొలిఘట్టం..

సాయంత్రం గద్దె పైకి సారలమ్మ.. ఆన్‌లైన్‌లో బంగారం సమర్పణ ప్రారంభం లక్షలాదిమంది భక్తులు ఎప్పుడెప్పుడా అనిఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతర ప్రారంభమైంది. కన్నేపల్లి నుంచి సారలమ్మ, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు,…
మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది… ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు……
నేరాలు నియంత్రించడంలో CC కెమెరాల పాత్ర చాలా కీలకం: DCP

నేరాలు నియంత్రించడంలో CC కెమెరాల పాత్ర చాలా కీలకం: DCP

నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ అన్నారు. శంకర్‌పల్లి PS ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. PS లో ఏర్పాటు చేసిన 106 CC కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ ని DCP పరిశీలించి…
మోకిలలో సిలిండర్లు పేలి 11 గుడిసెలు దగ్ధం

మోకిలలో సిలిండర్లు పేలి 11 గుడిసెలు దగ్ధం

నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ అన్నారు. శంకర్‌పల్లి PS ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. PS లో ఏర్పాటు చేసిన 106 CC కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ ని DCP పరిశీలించి…
మంత్రి కాకాణి పెంచలకోన పర్యటన”

మంత్రి కాకాణి పెంచలకోన పర్యటన”

*నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రంలో పెనుశిల నరసింహ స్వామిని తన సతీమణి శ్రీమతి కాకాణి విజిత తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కాకాణి" "మొదట ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న మంత్రి కాకాణి…
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో న్యాయ వాదిగా 1971 నుంచి ఆయన సేవలందించారు. అదనపు సొలిసిటర్ జనరల్‌గా 1972-75 మధ్యకాలంలో పని చేశారు.…
వాలంటీర్ల సేవలు అద్భుతం

వాలంటీర్ల సేవలు అద్భుతం

ప్రజల ముంగటికి సేవలందిస్తున్న వాలంటీర్లకు వందనం.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నింటిని ప్రజల ముంగిటకి చేరుస్తున్న వారధులు మా వాలంటీర్లు.. మా వాలంటీర్లంటే ప్రతిపక్షాలకు భయం.. నరసరావుపేట రూరల్ మండలంలో 532 మంది వాలంటీర్లకు గాను 501 మందికి సేవా మిత్ర అవార్డులు..…
రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి

రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి

రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది.