• ఆగస్ట్ 16, 2022
  • 0 Comments
పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నాయకుడికి గుండెపోటు

పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నాయకుడికి గుండెపోటు బాపట్ల జిల్లా గవినివారిపాలెంలో తమ పార్టీ ఫ్లెక్సీలు, తోరణాలు తొలగిస్తున్నారని అభ్యంతరం చెప్పిన ఇద్దరు తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించగా..వారిలో ఒకరు గుండెపోటుకు గురయ్యారు. పోలీసులు విచారణ పేరుతో బెదిరించడంతోనే పార్టీ…

  • ఆగస్ట్ 16, 2022
  • 0 Comments
గూడెం మహిపాల్ రెడ్డి,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యములో పటాన్చెరు లోని పోలీస్ స్టేషన్ పక్కన గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యములో పటాన్చెరు లోని పోలీస్ స్టేషన్ పక్కన గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం…

  • ఆగస్ట్ 16, 2022
  • 0 Comments
తెలంగాణా అమరవీరుల కుటుంబాలను పట్టించుకోరా కేసీఆర్?:షర్మిల

తెలంగాణా అమరవీరుల కుటుంబాలను పట్టించుకోరా కేసీఆర్?:షర్మిల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కూడా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ అమరుల కుటుంబాలను, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి కాళ్లు,…

  • ఆగస్ట్ 16, 2022
  • 0 Comments
కేసీఆర్ సభ పార్కింగ్ కోసం పాఠశాల బంద్

కేసీఆర్ సభ పార్కింగ్ కోసం పాఠశాల బంద్ వికారాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నాడని పోలీస్ బందోబస్తులో భాగంగా అందుకు కావాల్సిన పార్కింగ్ కోసం పాఠశాలనే బంద్ చేసిన పరిస్థితి వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.కలెక్టర్ కార్యాలయం పరిధిలో ఉన్న బృంగి…

  • ఆగస్ట్ 16, 2022
  • 0 Comments
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఒక అద్భుతం

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఒక అద్భుతం ప్రతి రోజూ విభిన్న కార్యక్రమాలతో స్వాతంత్ర్య ప్రత్యేకతను చాటుకుంటున్నాం స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన, వెలకట్టలేని త్యాగాలు చేసిన వారిని స్మరించుకుంటున్నాం వనపర్తిలో 3 వేల అడుగుల జాతీయ పతాకం ప్రదర్శన ఒక ప్రత్యేకత…

  • ఆగస్ట్ 16, 2022
  • 0 Comments
జాతీయ గీతం పాడిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

స్వంతత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా సామూహిక జాతీయ గీతలాపన కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ ఎన్ టి ఆర్ చౌరస్తాలో భారీ ఎత్తున విద్యార్థులతో కలిసి జాతీయ గీతం పాడిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి . సాక్షిత : హోరెత్తిన…

Other Story

You cannot copy content of this page