SAKSHITHA NEWS

సాక్షిత జగిత్యాల జిల్లా:
అర్బన్ మండల విద్యా వనరుల కేంద్రం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి..

కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేశారు..

సమగ్ర శిక్ష ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు..

సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖ లో విలీనం చేసి, రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు..

సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి

మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు
ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి


SAKSHITHA NEWS