SAKSHITHA NEWS

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం కంపార్టుమెంట్లన్ని భక్తులతో నిండి వెలుపల క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 63,202 మంది భక్తులు దర్శించుకోగా, 34,057 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.37 కోట్లు సమకూరింది.


SAKSHITHA NEWS