బస్సు – లారీ ఢీ, ఒకరు మృతి

Spread the love

బస్సు – లారీ ఢీ, ఒకరు మృతి

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

స్లీపర్ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందారు.

బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page