తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కి స్వచ్చ సర్వేక్షన్ 2023 లో భాగంగా జాతీయస్థాయిలో అవార్డ్ రావడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2023 లో జరిగిన పోటీలలో తిరుపతి జాతీయస్థాయిలో అవార్డు పొందిందని, ఈ నెల 11వ తేది డిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డ్ అందుకోవడం జరుగుతుందన్నారు. ఈ అవార్డ్ రావడానికి ముఖ్యంగా తిరుపతి నగర ప్రజల సహకారం ఎంతో ఉపయోగ పడిందని, మరోవైపు మునిసిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది పని తీరు వలన, ఇంకో వైపు కౌన్సిల్ సహకారం వలన, అదేవిధంగా నగరపాలక సంస్థ సిబ్బంది, అధికారుల సహకారంతో ముందుకు వెల్లడం జరిగిందని, వీరందరికి ప్రత్యేక అభినందనలని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు.
స్వచ్చ సర్వేక్షన్లో తిరుపతికి నేషనల్ అవార్డ్ – కమిషనర్ హరిత ఐఏఎస్
Related Posts
జిల్లాలోని వయో వృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా
SAKSHITHA NEWS జిల్లాలోని వయో వృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ…
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!: ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
SAKSHITHA NEWS కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!: ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ ఇటీవల వెలుగులోకి వచ్చిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపవన్ ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలుతాజాగా చేసిన ట్వీట్ తో మరోసారి ఆసక్తి రేకెత్తించిన వైనంఇటీవల తిరుమల లడ్డూ…