ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మార్గ్ గా నామకరణం

Spread the love

బాపట్ల జిల్లా

తాసిల్దార్ కార్యాలయ రోడ్డుకు చీరాల-పేరాల ఉద్యమ నాయకులు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మార్గ్ గా నామకరణం చేసిన స్థానిక శాసనసభ్యులు కోన రఘుపతి బాపట్ల మండల తాసిల్దార్ వారి కార్యాలయం నుండి ఫైర్ స్టేషన్ వరకు నూతనంగా నిర్మించిన 30 అడుగుల రోడ్డును ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు కోన రఘుపతి అంతరం ఈ రోడ్ కు స్వాతంత్ర్య సమర యోధుల్లో ప్రముఖుడు చీరాల-పేరాల ఉద్యమ నాయకులు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మార్గ్ గా నామకరణం చేయటం జరిగినది. ఈ కార్యక్రమం లో బాపట్ల తాసిల్దార్, బాపట్ల మునిసిపల్ కమిషనర్, బాపట్ల డి.ఎస్.పి శ్రీనివాసరావు పట్టణ సీఐ కృష్ణయ్య రూరల్ ఎస్సై వెంకటప్రసాద్ మరియు వైఎస్సార్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page