SAKSHITHA NEWS

ఢిల్లీ లో 75 సం ల ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సైనిక అమరవీరుల స్థూపంకి మట్టిని తీసి పంపే అవకాశం రావడం నాకు గొప్ప గౌరవం.

చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి
మేడ్చల్ జిల్లా బీజేపీ కార్యదర్శి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ లో శ్రీ వేణుగోపాల స్వామి మందిరంలో మట్టిని సేకరించడం జరిగింది.

ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన భద్రతా దళాలకు మనం ఇచ్చే అతిగొప్ప కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పులి బలరాం, కార్యక్రమ ఇంచార్జి డివిజన్ ప్రధాన కార్యదర్శి రమేష్, ఎన్ దుర్గయ్య, ఎన్ కృష్ణ, పి సాయిలు, ఎన్ ప్రతాప్, శ్రీనివాస్ ముదిరాజ్, డివిజన్ నాయకులు పాపయ్య , భవర్ లాల్ చౌదరి, bjym డివిజన్ కన్వీనర్ మనీష్, అంజయ్య, సతీష్, వీరేశం, మహేష్, శ్రవణ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS