నందిగామ : నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయల్దేరిన శ్రీమతి తంగిరాల సౌమ్య

Spread the love

నందిగామలో నివాసం నుంచి బయలుదేరిన తంగిరాల సౌమ్య

తంగిరాల ప్రభాకర రావు స్మారకఘాట్ వద్ద నివాళులు అర్పించిన సౌమ్య, కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు

రైతుపేట పార్టీ కార్యాలయం నుండి అశేష జనవాహిని, కూటమి శ్రేణులు, వందలాది బైకులతో ర్యాలీగా బయలుదేరిన తంగిరాల సౌమ్య.. కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, మాజీ మంత్రులు దేవినేని ఉమా, నెట్టెం రఘురామ్

నందిగామ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న తంగిరాల సౌమ్య

Related Posts

You cannot copy content of this page