SAKSHITHA NEWS

MLC T in Jagityal. Jeevan Reddy Media Association...

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్ ;-
భాజపా దేవున్ని ముందుపెట్టి ఓట్లు అడగారని.. దేవుని ముందు తాను ఎంతటి వాడినని..
అందుకే తాను నిజామాబాద్‌ పార్లమెంటు అభ్యర్థిగా ఓడిపోయాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..
భారాస భాజపాకు ఓట్లు బదిలీ చేయటంతో అనుకున్న ఫలితం రాలేదన్నారు..
మోదీ దైవ దూతగా ప్రచారం చేయటంతో నార్డ్‌ ఇండియాలో అక్కడి ప్రజలు నమ్మలేదని..
అందుకే ఇండియా ఎక్కువ స్థానాలు తెలిసింది అన్నారు..
తన జీవితం ఉన్నంత వరకు జగిత్యాల ప్రజలకు సేవ చేస్తానని అన్నారు…


SAKSHITHA NEWS