SAKSHITHA NEWS

సాక్షిత :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్జీ ప్రీ స్కూల్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ మరియు ప్రిన్సిపాల్ చరిత, రవీందర్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS