గాజులరామారంలో ‘చలి వేంద్రాలు‘ ప్రారంభించిన ఎమ్మెల్యే

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని హెచ్ఎఎల్ కాలనీ మరియు కట్టమైసమ్మ బస్తీలలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘చలి వేంద్రాలను‘ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన బస్తీల వాసులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ, బస్తీల వాసులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page