SAKSHITHA NEWS

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా చింతల్ 128 డివిజన్ పరిధిలోని రొడా మేస్త్రీ నగర్ – ఏ ఈద్గా ఏ హాజీ అలీ వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గంగారాం, సీఐ క్రాంతి కుమార్ మరియు ఈద్గా కమిటీ సభ్యులు, ముస్లీం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS