SAKSHITHA NEWS

లింగంపల్లి చౌరస్తాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్

రామచంద్రాపురం

సామాజిక సేవ కార్యక్రమాల్లో జిఎంఆర్ ఆటో అసోసియేషన్ మరింత ముందు ఉండాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లింగంపల్లి చౌరస్తాలో జిఎంఆర్ ఆటో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.


SAKSHITHA NEWS