SAKSHITHA NEWS

పెద్దపల్లి నియోజకవర్గం

పెద్దపల్లి మండలం/ ప్రింట్ మీడియా

రైతు బీమా ప్రొసీడింగ్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామానికి చెందిన కొమ్మ అంజి ఇటీవల మృతి చెందారు వారి అక్క కొమ్మ శారద రైతు భీమా ప్రొసీడింగ్ ను (5,00,000/-ల) ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, రైతు సమితి మండలాధ్యక్షుడు అనంత రెడ్డి,యూత్ మండలాధ్యక్షుడు కొయ్యడ విక్రం, BC సెల్ అధ్యక్షుడు ధర్మపురి,సర్పంచ్ దాసరి పద్మ,బరిగెల ప్రభాకర్, శేఖర్, రాజేశం, రాజీరు, శ్రీనివాస్, ప్రశాంత్, మల్లేష్, సాగర్,గ్రామ పాలక వర్గం,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS