SAKSHITHA NEWS

నాగరత్నం కి నివాళులర్పించిన ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో చెరుకుపల్లి నాగరత్నం అనారోగ్యంతో మరణించడంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నాగరత్నం
పార్థీవ దేహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సర్పంచ్ రత్నం పుష్ప నరసింహ, జిల్లా నాయకులు కొలను వెంకటేష్ గౌడ్ లు నివాళులర్పించారు.


SAKSHITHA NEWS