SAKSHITHA NEWS

గురవయ్యకు నివాళులర్పించిన ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన చేకూరి మల్లేష్ తండ్రి తెలంగాణ ఉద్యమకారులు చేకూరి గురువయ్య మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురవయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ తదితరులు నివాళులర్పించారు.


SAKSHITHA NEWS