ఎమ్మెల్యే పరామర్శ…
సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రగతి నగర్ 5వ డివిజన్ కార్పొరేటర్ ఇంద్రజిత్ రెడ్డి మామ మూలగుండ్ల మల్లారెడ్డి (56) ప్రముఖ న్యాయవాది ఈ నెల 1వ తేదీన ములుగు నుండి హనుమకొండకు వెళ్తుండగా కొందరు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ హనుమకొండలోని మల్లారెడ్డి నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు మరియు కార్పొరేటర్ ఇంద్రజిత్ రెడ్డిని పరామర్శించి ధైర్యాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరియు జిహెచ్ఎంసి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే పరామర్శ…
Related Posts
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ
SAKSHITHA NEWS రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిదిలోని కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ…
తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.
SAKSHITHA NEWS తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.కూకట్పల్లి నియోజకవర్గం మట్టే ప్రసన్న కుమార్ ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ…