సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ 11వ డివిజన్ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా రాబోయే బోనాల ఏర్పాట్ల గురించి చర్చించి,ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో NMC బిఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ నాగరాజ్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ నరసింహ చారి,వైస్ ప్రెసిడెంట్ కోలన్ మహేందర్ రెడ్డి,జెనరల్ సెక్రెటరీ మంగలి ఎల్లయ్య,మహేందర్, ఇతర ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ 11వ డివిజన్ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు
Related Posts
మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
SAKSHITHA NEWS మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో…
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
SAKSHITHA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల : మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో…