SAKSHITHA NEWS

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని NMC తెరాస వైస్ ప్రెసిడెంట్ పద్మ ప్రసాద్ తో మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ బాలాజీ హిల్స్ కాలనీ వాసులు.ఈ సందర్భంగా వారి ప్రాంతంలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు కృషి చేసినందుకు మేయర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల పావని జగన్ యాదవ్,రాజేశ్వరీ చౌదరి,గాజుల సుజాత,12వ డివిజన్ తెరాస అధ్యక్షుడు సుబ్బారెడ్డి ,మరియు అనుబంధ కమిటీల సభ్యులు,స్థానిక డివిజన్ కాలనీ వాసులు,ముఖ్య నాయకులు,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS