మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని NMC తెరాస వైస్ ప్రెసిడెంట్ పద్మ ప్రసాద్ తో మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ బాలాజీ హిల్స్ కాలనీ వాసులు.ఈ సందర్భంగా వారి ప్రాంతంలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు కృషి చేసినందుకు మేయర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల పావని జగన్ యాదవ్,రాజేశ్వరీ చౌదరి,గాజుల సుజాత,12వ డివిజన్ తెరాస అధ్యక్షుడు సుబ్బారెడ్డి ,మరియు అనుబంధ కమిటీల సభ్యులు,స్థానిక డివిజన్ కాలనీ వాసులు,ముఖ్య నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,12వ డివిజన్ బాలాజీ హిల్స్ కాలనీ వాసులు
Related Posts
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ
SAKSHITHA NEWS రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిదిలోని కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ…
తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.
SAKSHITHA NEWS తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.కూకట్పల్లి నియోజకవర్గం మట్టే ప్రసన్న కుమార్ ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ…