SAKSHITHA NEWS

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ నాయకులు,స్థానిక డివిజన్ ఆయా కాలనీ వాసులు.ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా స్వామి వారికి పారాయణ సభ్యులు,భక్తులు సమర్పించిన గధా సహిత వామ హస్తం ను మేయర్ దంపతులకు ప్రదర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్,సురేష్ రెడ్డి,సీనియర్ నాయకులు రమేష్ యాదవ్,12వ డివిజన్ సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి,వెంకటేష్,బట్ట మురళి,గోల్కొండ శ్రీను,గంగాధర్,చంద్రమౌళి,ఆలయ ప్రధాన అర్చకులు,ఆలయ కమిటీ సభ్యులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 05 16 at 10.32.00

SAKSHITHA NEWS