దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మేకల మల్లిబాబు యాదవ్

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ముదిగొండ మండలం మాదాపురం గ్రామంలో జరిగిన రాజనాల వెంకన్న తల్లి క్రీ.శే. రాజనాల లక్ష్మీ దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన అఖిలభారత యాదవ మహాసభ గౌరవాధ్యక్షులు మేకలమల్లి బాబు యాదవ్ ఈ కార్యక్రమంలో ధనియాకుల వెంకటనారాయణ యాదవ్ మేగడ బాబు బాబు యాదవ్ రాగం కోటేశ్వరరావు యాదవ్ చిలుకల కొండలు యాదవ్ తదితరులు హాజరై ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page