SAKSHITHA NEWS

నాగ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన గ్రామ పెద్దలు, డిప్యూటీ మేయర్,స్థానిక కార్పొరేటర్, శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయ ఛైర్మెన్, …

సాక్షిత* : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7డివిజన్ రెడ్డీస్ ఎవెన్యూ లో నాగ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు గ్రామ పెద్దలు కోలన్ లీడర్ నర్సింహా రెడ్డి, కోలన్ జనార్ధన్ రెడ్డి,కోలన్ మోహన్ రెడ్డి, కోలన్ రుక్కా రెడ్డి, కోలన్ జైరం రెడ్డి, కోలన్ రాజ్ మోహన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్, శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయ ఛైర్మెన్ కోలన్ చంద్ర శేఖర్ రెడ్డి దంపతులతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ దేవాలయం ఎంతో మహిమాన్వితంగా దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ ఆలయ పునఃనిర్మాణ పనులను తిరిగి నా చేతులమీదుగా చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రెడ్డీస్ ఎవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గురునాథ్, చుక్క సత్యనారాయణ, మురళి,మధు, సమ్మి రెడ్డి,నవీన్,బాల, నాగరాజు,శ్రీ లత,పద్మ, నిర్మల,ప్రకాష్ జగన్ మోహన్ రావు, జిఎస్ఎస్ రావు, సత్యనారాయణ, వీర రెడ్డి, మహేష్,కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు..

WhatsApp Image 2024 08 22 at 15.11.17

SAKSHITHA NEWS