పరమ శివుని సేవలో లావు శ్రీకృష్ణ దేవరాయలు ..

Spread the love

చేబ్రోలు మండలం, క్వారీ వద్ద వెంచేసి ఉన్న బాల కోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, స్వామి వారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం అమరావతిలో కొలువై ఉన్న అమరలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలని భక్తులకు అందజేశారు.

రైతన్నలకు, ప్రజలకి, విద్యార్థులకు అన్ని వర్గాల ప్రజలకి.. ఆ శివయ్య దీవెనలతో మంచి జరగాలని ఆకాంక్షించారు. మేలు జరిగేలా మార్పు కోసం ప్రజలు నడుం బిగించాలన్నారు.

Related Posts

You cannot copy content of this page