కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఇంటింటికి ‘కమలం పువ్వు’ కార్యక్రమం

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఇంటింటికి ‘కమలం పువ్వు’ కార్యక్రమంలో భాగంగా గాజులరామారం డివిజన్ కైసర్ నగర్ లో ‘మరోసారి మోడీ సర్కార్ – తెలంగాణ లో ఈసారి బీజేపీ ప్రభుత్వం’ అనే నినాదంతో కమలం పువ్వు గోడ చిత్రాన్ని బీజేపీ నాయకులు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాయినాథ్ నేత, కృష్ణ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, చంద్ర శేఖర్, రాజిరెడ్డి, నవీన్, మంగమ్మ, బాలకృష్ణ, శేఖర్, శంకర్ సింగ్, హరి, రంజిత్ సింగ్, క్రాంతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page