krishna కృష్ణా జిల్లాకు విజయవాడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు దివంగత వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని కాపు ఐక్యవేదిక సీఎం చంద్రబాబును కోరింది.
జులై 4న రంగా జయంతి సందర్భంగా నామకరణ విషయాన్ని ప్రకటించాలని కోరింది.
కాపు-కమ్మ కులం మైత్రి మరింత బలపడాలన్న, టిడిపిని కాపుల భవిష్యత్తు మరింత విశ్వసించాలన్న ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఈ ఐక్యవేదిక సంఘం సీఎంకు విజ్ఞప్తి చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app
![krishna కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి 2 krishna](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-02-at-13.26.46-1024x825.jpeg)