SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో బీజేపీ నాయకులు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడరు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS