SAKSHITHA NEWS

తాడేపల్లి

కాట్రగడ్డ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జయహో బీసి సభకు బయలుదేరి వెళ్లిన టిడిపి శ్రేణులు

మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి జయహో బీసీ సభకు వడ్డేశ్వరం గ్రామం నుండి కాట్రగడ్డ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సుమారు 35 ఆటోల్లో 600 మంది బీసీ సభకు తరలి వెళ్లారు. తాడేపల్లి మండల బీసీ సెల్ అధ్యక్షులు చావలి సురేష్, ఈ పూరి కోటయ్య (బాబు), బొర్రా కృష్ణ వందన,షేక్ మస్తాన్ బి,షేక్ నాగూర్ వలి,అబ్రహం, టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళలు తరలి వెళ్లారు.


SAKSHITHA NEWS