జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 10 మంది కి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో పాల్గొనీ రోగులకు ఉచిత మందులు,కంటి అద్దాలు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యం,వ్యవసాయం పై ప్రత్యేక దృష్టి సారించింది అని ప్రజలకు మెరుగైన విద్య, వైద్య,రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు.
ప్రపంచం లో ఎక్కువ మంది అందులు,చూపు సమస్య ఉన్న వాళ్ళు మన దేశంలో అధికంగా ఉన్నారని అన్నారు,కన్ను చాలా సున్నితమైనది అని,జాగ్రత్తగా వైద్యులు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డా.విజయ్,ఆసుపత్రి సిబ్బంది,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…