SAKSHITHA NEWS

వైయస్ వివాకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు షేక్ దస్తగిరి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో రేపు వాదనలు..

గత 70 రోజుల నుంచి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న షేక్ దస్తగిరి

కిడ్నాప్ కేసులో దస్తగిరిని అదుపులోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు

ఎన్నికల దృష్ట్యా దస్తగిరి పై పలు అక్రమ కేసులు నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు

ఎన్నికలవేళ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రభావం ఉండకూడదనే భావనతో దస్తగిరిని జైల్లోనే నిర్బంధించి వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని భార్య ఆరోపణ

వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ అవినాష్ రెడ్డి వలన తన ప్రాణాలకు ముప్పు ఉందని ఇప్పటికే పలు సందర్భాల్లో వాపోయిన దస్తగిరి

దస్తగిరి తరపున హైకోర్టులో వాదనలు వినిపించనున్న ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా దస్తగిరి తరుపున వాదనలు వినిపించునున్న జడ శ్రవణ్ కుమార్..

Whatsapp Image 2024 01 24 At 8.12.32 Am

SAKSHITHA NEWS