ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు

Spread the love

ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు ..


నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికల్ తండాలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటుకు లక్ష నలభై ఐదు వేల చెక్కును తండా వాసులకు అందజేసిన ఐక్యత ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి.ఎల్లికల్ తండా అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కృషి చేస్తారని తాండవాసుల కోరిక మేరకు తండాలో త్వరలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో ఎల్లకల్ తండా వాసులు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page