SAKSHITHA NEWS

కొండపల్లి లో కోయ్య బొమ్మల కళాకారులతో మాట్లాడుతూ, కూరగాయల వ్యాపారులతో కలిసి ముచ్చటిస్తూ, చిరు వ్యాపారుల వద్దకు వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ…..

ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు సతీమణి శీరిష కొండపల్లి ఖిల్లా రోడ్డులో ఎన్నికల ప్రచారం సాగించారు

ఈ కార్యక్రమం లో జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ కి చెందిన మహిళలు స్థానిక నాయకులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS