లోక్‌సభ ఎన్నికల్లో భారాస విజయానికి ఎంత దూరం

Spread the love

లోక్‌సభ ఎన్నికల్లో భారాస విజయానికి ఎంత దూరంలో ఉన్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎమ్మెల్యేలతో సమీక్షించారు. . మధ్యాహ్నం సైనిక్‌పురిలోని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిరిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, ఉప్పల్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి జహంగీర్‌ పాషా, కార్పొరేటర్లు, తెరాస నాయకులతో సమావేశం అయ్యారు. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని ఎన్నికల ప్రచార సరళిపై సమీక్ష చేశారు.

Related Posts

You cannot copy content of this page