SAKSHITHA NEWS

ఘనంగా జాతీయ సమైఖ్యత రక్ష బంధన్ కార్యక్రమం…

సీఎం “కేసిఆర్ ఫ్లెక్సీకి రాఖీ”లు కట్టిన కుత్బుల్లాపూర్ మహిళా నాయకురాలు…

స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జీడిమెట్ల డివిజన్ పరిధిలోని దండమూడి ఎంక్లేవ్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నివాసం వద్ద జాతీయ సమైఖ్యత రక్ష బంధన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రక్ష బంధన్ సందర్భంగా కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి “కేసిఆర్ ఫ్లెక్సీకి రాఖీ”లు కట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా ప్రజా ప్రతినిధులు మరియు మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS