సందల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

సందల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని లాల్ సాబ్ గూడలో ఈనెల 19వ తేదీన జరుగనున్న సందల్ ఉత్సవాల పోస్టర్ ను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్ లోని కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, నిజాంపేట్ కార్పొరేటర్లు చిట్ల దివాకర్, బాలాజీ నాయక్, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ సాయి యాదవ్, సుభాష్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నాయకులు చంద్రగిరి సతీష్, బైండ్ల గోపాల్, సాయిబాబా, రమేష్, రసూల్, మౌలానా, ఫరీద్, మాము, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page