![ఫెటల్ వింగ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు 1 WhatsApp Image 2023 03 18 at 12.59.29 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-18-at-12.59.29-PM-300x300.jpeg)
ఫెటల్ వింగ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ….
*
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫెటల్ వింగ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.*
![ఫెటల్ వింగ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు 2 WhatsApp Image 2023 03 18 at 12.59.29 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-18-at-12.59.29-PM-1024x683.jpeg)