SAKSHITHA NEWS

*గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. అక్కడి నుంచి మంత్రి విడదల రజినీ వైసీపీ తరుపున బరిలో ఉన్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో రెండు పార్టీలో ఆయా సామాజికవర్గాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో పోటీ ఆసక్తిగా మారింది. వికాస్ హాస్పిటల్స్ ద్వారా మాధవి ఎంతో మంది పేదలకు వైద్యం అందిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP


SAKSHITHA NEWS