యర్రగొండపాలెం :
విద్యా హక్కు చట్టం ప్రకారం సీట్లు కేటాయించినట్లు విద్యా శాఖ అధికారి వెల్లడి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం12(1సి) ప్రకారం 2023-24 విద్యా సంవ త్సరానికి వై పాలెం లోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలోని 1వ తరగతిలో ప్రవేశాలకు ఎంపికై న అర్హుల జాబితాను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. మండలం లో దరఖాస్తు చేసిన 30మందిలో అర్హత పొందిన వారిలో నుంచి.. మొదటి లాటరీ విధానంలో ఎంపికైన7మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి వారిని ఈ రోజు చైతన్య లో5, ఉదయ్1, నలందలో ఒకరిని చేర్చినట్లు ఎంఈఓ తెలిపారు. అనంతరము ఎస్ ఏ 2పరీక్షలు సరళిని పరిశీలించారు . ఈ కార్యక్రమంలో చైతన్య, ఉదయ్ కరస్పాండెంట్స్ ఎస్ లక్ష్మి, సాలిగ్రామ,ఉపాద్యాయులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.
ప్రైవేటు బడుల్లో ఉచిత విద్య..ఎంఇఓ
Related Posts
లడ్డూ వివాదంపై స్పందించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల
SAKSHITHA NEWS లడ్డూ వివాదంపై స్పందించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల తిరుమల లడ్డూ భక్తుల మనోభావాలకు చెందినదిఈ విషయాన్ని చంద్రబాబు తేలిగ్గా ఎలా తీసుకున్నారు. వివాదాన్ని కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? విషయం ముందే తెలిస్తే ఎందుకు విచారించలేదు 100 రోజుల తర్వాత…
ఏపీలో నేటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రచారం
SAKSHITHA NEWS ఏపీలో నేటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రచారం ఏపీలో NDA ప్రభుత్వం వందరోజుల్లో సాధించిన విజయాలపై 26 వరకు వారం రోజుల పాటు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో గ్రామ, వార్డు స్థాయిలో పెద్ద ఎత్తున…