చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
చిట్యాల పట్టణ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కోతి కృష్ణారెడ్డి సతీమణి కోతి లక్ష్మి గుండెపోటుతో మరణించారు.
విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం కోతి లక్ష్మి
చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కాటం వెంకటేశం, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అద్దెల లింగారెడ్డి, బట్టు ఐలేష్ మహిపాల్ రెడ్డి, నీలకంఠ నరేష్ శిరబోని యాదయ్య కొండకింది వెంకటరెడ్డి, చల్ల రాజు కొసనం అశోక్, చల్ల మచ్చ గిరి ఉయ్యాల రమేష్ అమరోజు సుదర్శన్ లు నివాళులర్పించారు.
కోతి లక్ష్మికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వీరేశం
Related Posts
కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు
SAKSHITHA NEWS కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరుసవాల్ ను స్వీకరిస్తూన్నాం …..చర్చకు రండి – మాజీ ఎంపీటీసీ తిరుపతి సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-….కమిషన్ లు లేనిది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు అని జీవోను మీ ప్రభుత్వ…
ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
SAKSHITHA NEWS ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారుల సమీక్షకు నివేదికలు సిద్ధం చేయాలి. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్…