SAKSHITHA NEWS

తమ్మినేని క్షమాపణ చెప్పాలి- మాజీ ఎమ్మెల్యే

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని, విలువను దిగజార్చేలా మాట్లాడుతున్నారని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.సారవకోట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి జడ్ ప్లస్ భద్రత వద్దని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు.తమ్మినేని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


SAKSHITHA NEWS