
హైదరాబాదులోని సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం చిన్నదాన్వాడ వరకు మరియు అలంపూర్ మండలం భీమవరం గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించామని మరియు అలంపూర్ నియోజకవర్గంలోని బస్సు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించమని కోరిన మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ . ఆయన స్పందిస్తూ త్వరలోనే రవాణా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆయనతోపాటు అలంపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంజి తదితరులు ఉన్నారు
