SAKSHITHA NEWS

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ఫేస్ 2 లోని బ్లాక్ నెంబర్ 55 లో నివసించే జి.గోని (33) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, డివిజి ట్రస్ట్ ద్వారా 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. శివరాజ్ గౌడ్, యాదగిరి, వాసుదేవరావు, మహేష్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS